సుగాలి ప్రీతి కేసులో న్యాయం కావాలి.. జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆమె తల్లిదండ్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనకు తొమ్మిదేళ్లు గడిచినా కేసు విచారణలో పురోగతి కనిపించడంలేదని వారు ఆరోపించారు.

సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయక్ తాజాగా జగన్‌ను కలిసి కేసు పరిస్థితిని వివరించారు. తమ కుమార్తెపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ, ఇప్పటివరకు నిందితులకు శిక్ష పడలేదని వాపోయారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేసును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, తమ కుటుంబానికి అండగా నిలిచిందని వారు గుర్తుచేశారు. కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కేసు విచారణ పూర్తిగా నెమ్మదించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ విచారణ కూడా ఆశించిన వేగంతో సాగడం లేదని, హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఈ కేసుపై గళమెత్తిన నాయకులు ఇప్పుడు స్పందించడం లేదని వారు విమర్శించారు.

తమకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు....

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

‘రావు బహదూర్’ నా కెరీర్‌ను మార్చే సినిమా: సత్యదేవ్

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సైకాలజికల్ డ్రామా **'రావు బహదూర్'**పై హీరో సత్యదేవ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...

జోసెఫ్ రావణ్ వ్యవహారం: వైసీపీపై రాజకీయ విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి?

జోసెఫ్ రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్‌తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జోసెఫ్ రావణ్ చేసినట్లు...

సూర్య-జ్ఞానవేల్ మూవీ.. హోంబలే నుంచి మరో భారీ ప్రకటన

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. హీరో సూర్య, 'జై భీమ్' దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని...