కరోనా కారణంగా కొన్ని వేల మంది మృత్యువాత పడుతున్నారు. వైరస్ సోకి కొందరు అయితే కొందరు కరోనా వల్ల జరుగుతున్న పరిణామాల వల్ల మృతి చెందుతున్నారు. కరోనాతో లాక్డౌన్ విధించగా కొన్ని లక్షల మంది నిరోద్యోగులు అయ్యారు. బతుకు బారం అయ్యి కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఒక విద్యార్థి కూడా కరోనా కారణంగా మృతి చెందాడు. అయితే అతడు కరోనా కారణంగా నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాస్లు అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్పల్లి ఠాణా పరిధిలో కంసారి బజార్కు చెందిన దేవ యశ్వంత్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్ వారు ప్రస్తుతం ఆన్ లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నారు. యశ్వంత్ చిన్నప్పటి నుండి లాయర్ అవ్వాలనే కోరికతో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాడు. స్నేహితులతో లాయర్ అవుతాను అంటూ ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాస్లు సరిగా అర్థం కాకపోవడంతో తన కోరిక అయిన లాయర్ టార్గెట్ను చేరుకోలేనేమో అని యశ్వంత్కు భయం పట్టింది. అందుకే స్నేహితుల ముందు పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో అదే ఉంది.
861366 600247We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 217800
843613 955769This is a great weblog. Keep up all of the function. I too adore to blog. This really is wonderful every person sharing opinions 250900
727195 975152Id forever want to be update on new posts on this internet site , bookmarked ! . 556639