సూపర్ స్టార్ మహేష్బాబు 27వ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత లేదంటే ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సర్కార్ వారి పాట అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో బ్యాంకింగ్ రంగంలో మరియు ఆర్థికపరమైన వ్యవస్థల్లో జరుగుతున్న మోసాలను చూపించేలా దర్శకుడు స్క్రిప్ట్ను రెడీ చేశాడు. ప్రభుత్వంకు ఆదాయంలో గండి కొట్టేందుకు అనేక రకాలుగా కొందరు మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరి బండారంను బయట పెట్టేందుకు ఈ సినిమాలో హీరో చేసే పని ఏంటీ అనేది కథాంశంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈనెల 31న రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీల్లో ఒకరు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అలాగే సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
421025 581384hi this post aid me full . .if you want watches males go to my websites is really support you for males watches. .thank man very good job. 780455
101541 57224Thank you for your info and respond to you. auto loans westvirginia 991330
807215 910881I like this internet site so significantly, bookmarked . 803495
131520 612877You should participate in a contest for among the best blogs on the web. I will suggest this internet site! 410641
465184 954770An fascinating discussion may possibly be valued at comment. I do believe which you just write read far more about this subject, it may well not often be a taboo subject but normally persons are too few to dicuss on such topics. To a higher. Cheers 168388