కరోనా విపత్తు సమయంలో సామాన్యులకు దేవుడి మాదిరిగా మారిన సోనూసూద్ గత ఏడాది కాలంగా వందల కోట్లు ఖర్చు చేస్తూ పేదలకు తనవంతు సహకారం అందించాడు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. సేవా కార్యక్రమాల విషయంలోనే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా ఖరీదైన బహుమానం ఇవ్వడం ద్వారా తన గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాడు.
ఫాదర్స్ డే సందర్బంగా తన కొడుకు ఇషాంత్ కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమానంగా ఇచ్చాడు. ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన ఈ కొత్త మోడల్ బెంజ్ కారు ను గతంలోనే బుక్ చేసిన సోనూసూద్ ఇంటికి నిన్న ఈ కారు వచ్చింది. ఇషాంత్ కోసం తీసుకున్న ఈ కారు డెలవరీ అయిన వెంటనే కుటుంబ సభ్యులు అంతా కూడా టెస్ట్ డ్రైవ్ వెళ్లారు. ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సోనూసూద్ ఈ కారు నీకోసమే అంటూ కొడుకును ట్యాగ్ చేశాడు.
985486 626656Great post, I conceive web site owners need to learn a whole lot from this web weblog its rattling user genial . 183584
706440 700902I discovered your blog web site website on google and appearance some of your early posts. Preserve up the wonderful operate. I just extra increase Feed to my MSN News Reader. Looking for toward reading far a lot more by you later on! 103941