నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. వృద్ధురాలు అయిన తల్లిని సాకలేక ఆమె బాగోగులు చూసుకోలేక కిరోసిన్ పోసి నిద్రలో ఉండగానే చంపేశాడు. పాపం ఆ పిచ్చి తల్లి చనిపోయిన తర్వాత కొడుకు చితికి నిప్పు అంటిస్తాడని ఆశించింది. కానీ బతికి ఉండగానే ఇలా చంపేస్తాడాని ఊహించి ఉండదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మను ఆమె కొడుకు లింగస్వామి పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ పని లేకపోవడంతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. వచ్చినప్పటి నుండి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కు తీసుకు వెల్లవాల్సిందిగా కోరుతుంది. దాంతో తల్లిని సాకడం ఇష్టం లేని లింగస్వామి ఇంట్లో ఉండగా నిప్పు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏంకౌరీ చేస్తున్నారు.
871910 173958I gotta bookmark this internet web site it seems very valuable invaluable 47127
169726 32009I like this web site its a master peace ! Glad I detected this on google . 127487
809384 468350Quite educating story, saved your internet site for hopes to read more! 2193