Switch to English

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో అమరావతి అంశం అత్యంత కీలకమైనది. ‘రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినప్పటికీ, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని ఆదుకునేందుకు ఎలా ముందుకు వెళ్ళాలో బీజేపీ – జనసేన సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేస్తాయి’ అని అన్నారు సోము వీర్రాజు.

ఇక్కడ, అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ‘నరేంద్ర మోడీగారి ఆలోచనలను పవన్‌ కళ్యాణ్‌గారి నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకెళ్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించడం. సోము వీర్రాజు మాట తూలేశారా.? మనసులో మాటని బయటపెట్టారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇదిప్పుడు టీడీపీ, వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళనను సృష్టిస్తోన్న మాట వాస్తవం.

మామూలుగా అయితే, బీజేపీ.. ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచనల మేరకు పనిచేయాల్సి వుంటుంది. కానీ, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో మోడీ ఆలోచనల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడమేంటట.? అంటే, ఇక్కడ మేటర్‌ క్లియర్‌. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి బీజేపీ అధినాయకత్వం అత్యంత ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తోంది. ఈ మధ్యనే కేంద్రం కొత్త ఎడ్యుకేషనల్‌ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే.

ఈ పాలసీకి సంబంధించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగిందనీ, ఆ ఆలోచనల్ని ఎన్‌ఇపిలో పొందుపర్చామనీ స్వయంగా కేంద్ర మంత్రి పోఖ్రియాల్‌ వెల్లడించారు ట్విట్టర్‌ వేదికగా. ఓ ప్రాంతీయ పార్టీ అధినేత, పైగా.. రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్లు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆలోచనల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడమా.? పైగా, కొత్త విద్యా విధానానికి సంబంధించి.!

ఇదొక్కటి చాలు, జనసేన అధినేత ఆలోచనలు ఎలా వుంటాయో చెప్పడానికి. బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు జనసేన అధినేతకు ఇచ్చిన, ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తెరిగి, సోము వీర్రాజు ‘పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో’ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. ‘బీజేపీలో జనసేన విలీనమైపోతుందట.. బీజేపీకి జనసేనాని అమ్ముడుపోయారట..’ అంటూ టీడీపీ, వైసీపీ మద్దతుదారుల సోషల్‌ మీడియాలో చేసే వెర్రి ప్రచారం.. జనసేన అధినేత స్థాయిని తగ్గిస్తుందా.? ఛాన్సే లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...