సురేశ్ బాబు సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ’WWW'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిటల్ రైట్స్ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ప్రసారం కానుంది.
చిత్ర నిర్మాత ఈ విషయమై మాట్లాడుతూ మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం.
507119 686687Amaze! Thank you! I constantly wished to produce in my internet web site a thing like that. Can I take element with the publish to my weblog? 776651
677428 11647Just a smiling visitant here to share the love (:, btw outstanding style . 780464
884871 880743Wow i like yur internet site. It genuinely helped me with the details i wus looking for. Appcriciate it, will bookmark. 686933