Rangamarthanda: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీ సూపర్ హిట్ సినిమా నటసామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 22న విడుదల కాబోతోంది. అయితే అంతకంటే ముందే ప్రముఖ సెలబ్రిటీలకు ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఆ షో చూసిన సింగర్ సునీత ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసారు.
“ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూసి వస్తున్నాను. వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను. ఒక సినిమాలో మూడు పాత్రలు ఎంత ప్రభావం చుపించాయంటే… ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు… వాళ్ళ నటనతో గుండెంతా బరువైపోయింది. చాలా గుబులుగా అనిపిస్తోంది. ఆ బరువు చాలా బాగుంది. ఆ గుబులులోనే ఉండాలనిపిస్తోంది. ఇంత గొప్ప నటనను రాబట్టడం అనేది కృష్ణవంశీ గారికే సాధ్యమైంది. హ్యాట్సాఫ్. రంగమార్తాండ తప్పకుండా చూడాల్సిన సినిమా. దయచేసి వెళ్లి చూడండి. మీ హృదయాన్ని కదిలించి వేసే సినిమా,” అని చెప్పారు సింగర్ సునీత.
334506 212359This really is a good weblog i need to say, typically i don????t post comments on other people???? blogs but would like to say that this post truly forced me to do so! 760608
533547 637307This is genuinely intriguing, Ill check out your other posts! 748927
791316 766878Thank you for having the time to discuss this subject. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 140735