కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ప్రముఖులు మృత్యు వాత పడ్డారు. కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ఈరోజు ప్రముఖ గాయని తప్పూ మిశ్రా కరోనా కారణంగానే కన్నుమూశారు.
16 ఏళ్ల వయసులోనే తప్పూ గాయనిగా అరంగేట్రం చేసింది. అప్పటినుండి ఒడియా, బెంగాలీ సినిమాల్లో పాటలు పడుతూ శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటివరకూ 160 ఒడియా, 22 బెంగాలీ పాటలను ఆలపించారు తప్పూ మిశ్రా.
రీసెంట్ గా కరోనా బారిన పడిన తప్పూ దాన్నుండి కోలుకున్నారు. అయితే ఈలోగానే ఆమెకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య తలెత్తడంతో మళ్ళీ మంచాన పడ్డారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ కళాకారుల సంక్షేమ నిధి నుండి 1 లక్ష రూపాయల సహాయాన్ని అందించారు. దాంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అయితే అనుకోకుండా సమస్య తీవ్రతరం కావడంతో తప్పూ మిశ్రా మృత్య ఒడికి చేరుకున్నారు.
Household gatherings and also other particular instances also often utilize them as fun advertising
products.
295997 530497Thanks – Enjoyed this post, can you make it so I receive an e-mail when you make a fresh post? From Online Shopping Greek 508602
192042 337129This web site is my inhalation, actually amazing layout and Perfect written content material. 143674