Switch to English

జాక్ టీజర్.. సిద్ధు మాస్ హంగామా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

డీజే టిల్లుతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తర్వాత అతను చేస్తున్న సినిమా జాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిచిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జాక్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు.

జాక్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. అప్పట్లో ఒక టైటిల్ పోస్టర్ వదిలారు. ఇక లేటెస్ట్ గా సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా జాక్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. నరేష్ కొడుకు అయిన సిద్ధు ఏం పనిచేస్తుంటాడో తెలియదు. అది తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోపక్క హీరోయిన్ వైష్ణవి కూడా హీరో ఏం చేస్తాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంతకీ జాక్ ఏం చేస్తాడు..? అతని లక్ష్యం ఏంటి..? తండ్రి చచ్చిపోతానన్నా జాక్ తన లక్ష్యాన్ని ఎందుకు చెప్పడు ..? అన్నది సినిమా కథ. టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సిద్ధు మార్క్ కామెడీ టైమింగ్ ఇంకా ఎంటర్టైనింగ్ మోడ్ లోనే సినిమా ఉండేలా అనిపిస్తుంది.

ఐతే మెయిన్ లైన్ ఏంటన్నది చూపించలేదు కానీ టీజర్ చూశాక సిద్ధు జాక్ మాస్ మహారాజ్ రవితేజ కిక్ సినిమాను పోలినట్టుగా ఉంది. సిద్ధు సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ ఇద్దరు జోడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. మరి సిద్ధు జాక్ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.

సినిమా

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత...

నిన్ను నువ్వు తిట్టుకుంటే సినిమా హిట్టవుతుందా ‘రాబిన్ హుడ్’.?

మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ...

రాజకీయం

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

ఎక్కువ చదివినవి

జస్ట్ ఆస్కింగ్: కడప జిల్లాకి వైఎస్సార్ పేరెందుకు.?

ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 మార్చి 2025

పంచాంగం తేదీ 22-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ అష్టమి రా. 12.34 వరకు...

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. 11 మందిపై కేసు నమోదు..!

ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ట్రై చేస్తూ లాభ పడటం సంగతి అటుంచితే దాని కోసం భారీ మొత్తంలో అప్పుచేసి ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.....