పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,473FansLike
57,764FollowersFollow

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కారు. ఆ మధ్య వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని చాలా రోజులు దాచిపెట్టారు. నెటిజన్లు ప్రశ్నలు కురిపించడంతో చివరకు తామిద్దరం ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు.

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరిద్దరూ ఒక్కటయ్యారు. మహాసముద్రం సినిమా సమయంలో నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా రోజులు డేటింగ్ చేశారు వీరిద్దరు. సిద్దార్థ్ కోసం అదితి చెన్నైకి తరచూ వెళ్లి వస్తుండేది. వీరిద్దరూ ముంబైలో కూడా చాలా సార్లు చెక్కర్లు కొట్టింది ఈ జంట. ప్రేమికులుగా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అయితే వీరిద్దరికీ గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు అయి విడాకులు కూడా అయ్యాయి. అంటే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అన్నమాట.

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

 

సిద్దార్థ్ గతంలో చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. కానీ వారిని ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో సమంతతో కూడా పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయ్యాడు. ఇప్పుడు అదితిని మాత్రం పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరిద్దరికీ ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉంది. అయినా సరే పెళ్లి చేసుకుంది ఈ జంట. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ మళ్లీ సినిమాల్లో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా సిద్దార్థ్ ఇలా మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇటు అదితి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..! పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

పోలవరం పూర్తికి డెడ్‌లైన్.. 2027 మార్చికి ప్రాజెక్టు సిద్ధం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను 100 శాతం పూర్తి చేసి జాతికి అంకితం...

ఎక్కువ చదివినవి

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత మహేశ్వర్ రెడ్డి

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా...

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

పవన్ కళ్యాణ్ చికిత్సపై మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు.. జనసేన నుంచి వివరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని స్పందించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో...

పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స.. మూడున్నర గంటల పాటు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వీలైనంత త్వరగా...