AP Government: వైసీపీ సోషల్ మీడియాకు జీఎస్టీ ఝలక్.. అంకెలతో సహా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,337FansLike
57,764FollowersFollow

AP Government: కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు కావొస్తోంది. గత ప్రభుత్వ హయాం నుంచి వ్యవస్థ, పాలనలో ఉన్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తూ వస్తున్న్ కూటమి ప్రభుత్వ తీరుపు ప్రజలు హర్షిస్తున్నారు. కానీ.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ మాత్రం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తోంది. దీనికి వైసీపీ సోషల్‌ మీడియా కీలకంగా వ్యవహరిస్తోంది. రెండు-మూడు నెలలుగా వైసీపీ సోషల్ మీడియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, జీఎస్‌టీ ఆదాయం పడిపోతోందని వైసీపీకి చెందిన పాడ్‌ కాస్టర్‌లు యూట్యూబర్లు, చేస్తున్న అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ జీఎస్‌టీ అధికారులు అంకెలతో సహా వెల్లడించారు.

  • జీఎస్టీ అధికారులు వెల్లడించిన గణాంకాలు పరిశీలిస్తే..
  • ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్‌టీ రెవెన్యూ 5 శాతం పెరిగితే.. తెలంగాణలో కేవలం 1శాతం మాత్రమే పెరిగింది.
  • గతేడాది ఇదే నెలతో పోల్చితే 5 శాతం వృద్ధి నమోదు చేసింది.
  • ఫిబ్రవరిలో జీఎస్టీ కింద తెలంగాణకు రూ.5,280 కోట్లు దక్కితే.. ఏపీకి రూ.3,817 కోట్లు లభించాయి.

అయితే.. దేశంలో అత్యధిక జీఎస్టీ పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, యూపీ, ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీ వెనుకబడినా జీఎస్టీ ఆదాయ పురోభివృద్ధి సాధిస్తోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఏపీ జీఎస్టీ ఆదాయం తెలంగాణకు సరిసాటిగా ఉండగా.. 2019-24 మధ్య తగ్గిపోయింది. నాటి జగన్‌ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు, ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడంతో ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. (కొందరు వైసీపీ నేతలు తీరూ ఇందుకు కారణం కావడంతో జీఎస్టీ ఆదాయం పడిపోయింది).

పేటీఎమ్‌ బ్యాచ్‌ గా పేరు తెచ్చుకున్న వారంతా కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. 2-3 నెలలుగా జీఎస్టీ ఆదాయం తగ్గింది నిజమే అయినా.. చంద్రబాబు తీసుకుంటున్న చర్యలతో ఏపీ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటోందని ఎకనామిస్టులు అంటున్నారు. అమరావతి, పోలవరం, నిర్మాణ రంగం ఊపందుకుని, కంపెనీలు పెట్టుబడులు పెడితే.. జీఎస్‌టీ వసూళ్లలో ఏపీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు.

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

శభాష్ సుమతి ఐపీఎస్.. నీ ధైర్యానికి సెల్యూట్

పోలీసింగ్ అంటే కేవలం యూనిఫాం ధరించడం కాదు.. ప్రజల జీవితాల్లో ఉన్న అసలైన సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించే బాధ్యత కూడా. ఆ బాధ్యతను తన ధైర్యంతో, నిబద్ధతతో మరోసారి...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

గిరిజన విద్యలో చంద్రబాబు సంస్కరణలు… అక్షరాస్యత పెరుగుదలకు కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గురించి ఉన్నత వర్గాలకే ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం తరచూ వినిపిస్తుంటుంది. అయితే 1995 నుంచి 2003 వరకు ఆయన పాలనలో గిరిజన విద్యపై తీసుకున్న చర్యలు...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు ఖాళీగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేక్షకులను...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమా పోస్ట్...