కాశ్మీర్ ఎప్పటికీ మాదే, మాతోనే వుంటుందంటూ భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, కాశ్మీర్ విషయమై అనవసర వాగుడు వాగుతున్నాడు గత కొద్ది రోజులుగా. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పలుమార్లు షాహిద్ ఆఫ్రిదిపై విరుచుకుపడ్డాడు. అయినాగానీ, ఆఫ్రిదిలో మార్పు రావట్లేదు.
తాజాగా శిఖర్ ధావన్తోపాటు, హర్భజన్ సింగ్ తదితరులూ ఆఫ్రిదిపై మండిపడ్డారు. ‘మేం ఒక్కరం.. లక్షమందితో సమానం.. మీ 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతుందని చెబుతున్నారు.. మా సైన్యానికి 135 కోట్ల మంది ప్రజలు అండగా నిలబడ్తారు..’ అని ధావన్ సహా గంభీర్, హర్భజన్ సింగ్ తదితరులు ఆఫ్రిదిని హెచ్చరించారు. ఇదిలా వుంటే, పాక్ ఆక్రమణలో వున్న కాశ్మీర్లోని కొంత భాగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం విదితమే.
741812 438393When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this write-up. 223248
740508 546331This is such a great post, and was thinking significantly exactly the same myself. An additional great update. 448821
471909 676684I like your writing style actually loving this internet web site . 31306
180973 473166You can definitely see your enthusiasm in the paintings you write. 887157