భారత్లో అక్రమంగా చొరబడి అల్లర్లకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రత దళాలు అరెస్ట్ చేశాయి. జమ్ముకాశ్మీర్లోని నౌషెరా సెక్టార్ నుండి ఉగ్రవాదులు చొరబడ్డట్లుగా గుర్తించారు. నాలుగు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ఏడుగురు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నట్లుగా ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుండి వచ్చిన ఆ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మిర్తో పాటు పలు ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడేందుకు ప్లాన్ చేశారు.
ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన భద్రతా దళాలు వారి నుండి ఏకే 47, పిస్తోల్, గ్రనెడ్లు, పాకిస్తాన్ కరెన్సీతో పాటు మందుగుండు సామాగ్రీ, బాంబులు తయారు చేసేందుకు ఉపయోగించే మెటీరియల్ను స్వాదీనం చేసుకున్నారు. వీరు పెద్ద విద్వంసంకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. వీరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పెద్ద విపత్తు తప్పిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
196318 338064Exceptional weblog here! In addition your web site rather a good deal up rapidly! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol 103144
162000 129063some truly intriguing information , properly written and broadly speaking user genial . 132204
930772 810179I like your writing style really loving this internet website . 540643