శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,473FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. మరి అతను ఏమీ ఆడలేదా.. హౌస్ లో యాక్టివ్ గా ఉండట్లేదా అంటే అదేం లేదు.. ఆయన తనదైన జోకులతో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయినా సరే ఎలిమినేట్ అయిపోయాడు. అయితే అతను బిగ్ బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ వల్లనే ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తోంది.

రెండో వారం ఓటింగ్ పరంగా ఇద్దరు కంటెస్టెంట్లు చివరలో ఉన్నారు. అందులో ఆదిత్యం ఓం, శేఖర్ భాషా ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరిని బయటకు పంపించే అవకాశం ఆడియెన్స్ కు కాకుండా లోపల ఉన్న కంటెస్టెంట్లకు ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో సీత తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ శేఖర్ భాషాను బయటకు పంపించేయాలని నిర్ణయించుకున్నారు. అసలేం చేయకున్నా సరే ఆదిత్య సేవ్ అయిపోయాడు.

శేఖర్ భాషా తనదైన కామెడీతో రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నాడు. అది మిగతా కంటెస్టెంట్లకు నచ్చలేదు. తమకు ఎక్కడ పోటీ వస్తాడో అని ముందే అతన్ని బయటకు పంపించేశారు. ఇక రెండు వారాలకు వారానికి రూ.2.5లక్షల చొప్పున మొత్తం ఐదు లక్షల వరకు తీసుకున్నాడని తెలుస్తోంది. అతను ఆర్జేగా చాలా ఫేమస్ అయ్యాడు. అప్పట్లో లావణ్య, రాజ్ తరుణ్‌ ఇష్యూలో జోక్యం చేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇలా మధ్యలోనే బయటకు వస్తాడని ఎవరూ అనుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్లే అతనికి అన్యాయం జరిగిందని అంటున్నారు.

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

పోలవరం పూర్తికి డెడ్‌లైన్.. 2027 మార్చికి ప్రాజెక్టు సిద్ధం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను 100 శాతం పూర్తి చేసి జాతికి అంకితం...

ఎక్కువ చదివినవి

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం జరిగింది?

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్...

వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టడంపై కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందా.?

రాజధాని అమరావతిపై దుష్ప్రచారం, పోలవరం ప్రాజెక్టుపైనా దుష్ప్రచారం.. కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం.. అన్నట్టు, ప్రతి విషయమ్మీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే చేస్తూ వస్తోంది. ఇంత జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం ఈ దుష్ప్రచారాలకు...

‘లెనిన్’తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో ఛాన్స్?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొలి తెలుగు చిత్రంలోనే రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' లో...