ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందని, ఎవరు చేసిన ఖర్మను వారు అనుభవించక తప్పదు అంటూ నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సవంగా జరిగే బోనాల జాతర ఈసారి మాత్రం జనాలు లేకుండా బోసిపోయినట్లుగా మారింది. బోనాలు లేకున్నా కూడా అమ్మవారికి యధావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎప్పటి మాదిరిగానే స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
మీరు చేసిన ఖర్మలకు మీరే బాధ్యులు. కాపాడుకుందాం అనుకున్నా కాని మీరు చేతులారా చేసుకుంటున్నారు. నేను కూడా సంతోషంగా లేను. రాబోయే రోజులు మరింత ప్రమాదకరంగా మారబోతున్నాయి. నా భక్తులను నా బిడ్డలను నేను కాపాడుకుంటాను. ఐదు వారాల పాటు అమ్మవారికి క్రమం తప్పకుండా పూజను నిర్వహించాలని అప్పుడు ఈ ప్రమాదం నుండి బయట పడతారంటూ భవిష్యవాణి పేర్కొన్నారు.
980367 693856The leading source for trustworthy and timely health and medical news and information. 27590
183261 322218Great post man, maintain the nice function, just shared this with my friendz 479842