Switch to English

చిరంజీవి ఫొటోతో సందీప్ రెడ్డి సంచలనం.. తెరపైకి ఆరాధన సినిమా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్లలో ఓ సెన్సేషన్. తీసింది రెండే సినిమాలు అయినా.. ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన తీసే సినిమాలకు ఓ సెపరేట్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఆ సినిమాల తర్వాత సందీప్ ఏం మాట్లాడినా.. చివరకు ఏం పోస్టు పెట్టినా సరే నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది. తాజాగా అతను తన భద్రకాళి ఆఫీస్ ఫొటోలను పోస్టు చేశాడు. తన ఆఫీస్ లో చిరంజీవి ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకున్నాడు. ఆ ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్త చర్చకు దారి తీసింది.

చిరంజీవికి సందీప్ రెడ్డి పెద్ద ఫ్యాన్. ఆయన మీద అభిమానంతో ఆరాధన సినిమాలోని ఓ స్టిల్ ను ఫ్రేమగా చేయించుకున్నాడు. ఆ పిక్ లో చిరంజీవి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దాంతో అసలు ఆ సినిమా ఏంటి అని సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు ప్రేక్షకులు. ఆరాధన సినిమా గురించి తెలియని ఇప్పటి జనరేషన్ కూడా ఆ మూవీని యూట్యూబ్ లో వెతుకుతున్నారు. పైగా సందీప్ పెట్టిన పిక్ ఏ సీన్ కు సంబంధించింది అని సెర్చ్ చేసి మరీ చూడటంతో ఆ సీన్ కు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.

ఒక్క పోస్టుతో ఎప్పుడో వచ్చిన ఆరాధన సినిమా ఇప్పుడు తెరమీదకు తెచ్చాడు సందీప్. దెబ్బకు సోషల్ మీడియాలో సందీప్ పోస్టు వైరల్ గా మారిపోయింది.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

SSMB29: ఏపీ-ఒడిశా బోర్డర్ లో మహేశ్-రాజమౌళి మూవీ.. లొకేషన్ వీడియో వైరల్

SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. #SSMB29 అనే టినెటివ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి...

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

జనసైనికులకు నారా లోకేష్‌ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా...

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ షూటింగ్ విజువల్స్ లీక్.. చర్యలకు దిగిన టీమ్

SSMB29: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నటులు సినిమాలో నటిస్తున్నట్టు...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...