ప్రముఖ నటి సమంతకు దైవ భక్తి ఎక్కువే. గతంలో చాలా సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత మరోసారి ఈరోజు తిరుమల వెళ్ళింది. అయితే అక్కడ రిపోర్టర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక విలేఖరి తన పర్సనల్ విషయాలను గురించి అడగడంతో ఆమెకు చిరెత్తుకొచ్చింది.
“మీరు, నాగ చైతన్య విడిపోతున్నారని రూమర్స్ వస్తున్నాయి కదా” అని సదరు విలేఖరి ప్రశ్నించగా, “గుడికి వచ్చి.. బుద్దుందా?” అని ప్రశ్నించింది సమంత. దీంతో ఆ విలేఖరి అవాక్కయ్యాడు. గత కొంత కాలంగా సమంత, నాగ చైతన్యలు విడిపోతున్నారని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.
దీని మీద అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ విషయంలో కూడా నాగ చైతన్య జాగ్రత్తగా ఉంటున్నాడు. పర్సనల్ ప్రశ్నలను అవాయిడ్ చేయాలని ముందే తన పిఆర్ కు చెప్పాడు చైతన్య. మరి వీరిద్దరూ ఈ విషయంపై ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.
294572 742585The place else may anybody get that type of info in such a perfect means of writing? 643190
635632 92864Ill create a hyperlink to the web page about my personal weblog. 861887
173154 985572Thank you for another fantastic article. 773639
263442 977357It is hard to search out knowledgeable individuals on this subject, but you sound like you realize what you are speaking about! Thanks 90557
544858 106372Amaze! Thank you! I constantly wished to produce in my internet web site a thing like that. Can I take element with the publish to my blog? 324827