స్టార్ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా అసహ్యంగా కథనాలు ప్రచురించడం జరిగింది. దాంతో తన పరువు పోయిందని కోర్టును సమంత ఆశ్రయించింది. ఆ యూట్యూబ్ చానెల్స్ సుమన్ టీవీ, పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ. ఈ మూడు యూట్యూబ్ ఛానెల్స్ కూడా తన పరువకు భంగం కలిగించారు అంటూ సమంత కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది.
నాగ చైతన్య తో విడాకుల విషయమై చాలా కామ్ గా వ్యవహారం ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు కూడా ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కూడా పరువు నష్టం కలిగించేలా కొన్ని మీడియా ఛానల్స్ వ్యవహరించాయి. అందుకే వారిపై పరువు నష్టం దావా ను సమంత వేయడం జరిగింది. మరి కోర్టు ఆ మూడు యూట్యూబ్ ఛానల్స్ ను ఎలాంటి శిక్ష ఉంటుంది అనేది చూడాలి.
407191 528132I really dont accept this particular article. Nonetheless, I had searched with Google and Ive found out that you are proper and I had been thinking within the improper way. Keep on creating top quality material related to this. 80026
59716 569583A weblog like yours ought to be earning a lot money from adsense..-., 755595