తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబీ రెడ్డి విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాంబీ రెడ్డిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలో మొదటి సారి జాంబీ కాన్సెప్ట్ ను తీసుకు వచ్చాడు. కరోనా వైరస్ తో పాటు జాంబీ కాన్సెప్ట్ ను ఇందులో మిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సమంత కనిపిస్తున్న నేపథ్యంలో మీడియా వర్గాల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జాంబీ రెడ్డికి ముందు ప్రశాంత్ వర్మ ఒక కథతో సమంతను సంప్రదించాడట. ఆ కథ కూడా జాంబీల నేపథ్యంలోనే ఉంటుందట. కాని సమంత జాంబీల కథతో చేసేందుకు కాస్త భయపడింది. ఇప్పుడు జాంబీ రెడ్డి సినిమా సక్సెస్ అయితే తప్పకుండా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమంత చెప్పిందట. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు హీరో తేజ సజ్జ చెప్పుకొచ్చాడు. జాంబీ కాన్సెప్ట్ తో సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది జాంబీ రెడ్డి సినిమాతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో జాంబీ రెడ్డి సీక్వెల్ ను చేయాలా వద్దా అనే నిర్నయానికి సమంత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
335574 584210Nice to be visiting your weblog once more, it continues to be months for me. Nicely this post that ive been waited for so lengthy. I want this post to total my assignment in the university, and it has very same topic together along with your post. Thanks, terrific share. 744517
834318 987339Aw, i thought this was quite a great post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce an excellent article but exactly what do I say I procrastinate alot by no means manage to get something done. 257973