ప్రత్యేక హోదా పై చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలంటే చేయించుకోవచ్చని.. వైసీపీ ఎంపీల రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు. ప్రతిదానికీ రాజీనామాలకు రెడీ అనడమే తప్ప.. టీడీపీ రాజీనామా చేసేది లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని అన్నారు. టీడీపీ హయాంలో 100 మందికి పైగా సలహాదారులు.. కన్సల్టెన్సీ పేరుతో మరో 200 మందిని నియమించి అధికార దుర్వినియోగానికి పాల్పడింది చంద్రబాబే అని అన్నారు.
అమరావతిలో ఎలాంటి భూ కుంభకోణం జరిగిందో ప్రజలకు తెలుసని.. అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం అని అన్నారు. అమరావతిలో జరిగిన అవకతవకల పేరు ఇన్సైడ్ ట్రేడింగ్ కాకపోవచ్చు.. కానీ తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. రఘురామ కేసులో సీఐడీ ప్రస్తావించింది నిజమని ప్రజలకే తెలుసని.. స్క్రీన్పై రఘురామ ఆఫ్ స్క్రీన్పై చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని అన్నారు.
889532 344949I enjoy this web site, will surely arrive back. Make sure you carry on writing high quality posts. 652303
986407 636606The luxury proposed might be incomparable; citizens are never fail to searching for bags is actually a Native goals. The concept numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 393986
647111 477710This is a great topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the very best to submit though. Ill take a appear about your internet site though and submit something else. 126815