ఇప్పటి వరకు మనం తారు రోడ్డు మీద.. మట్టి రోడ్డు మీద.. సిమెంట్ రోడ్డు మీద ప్రయాణాలు చేశాం. ఈమద్య కొన్ని దేశాల్లో వేస్ట్ పదార్థాలతో కూడా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. కాని తాజాగా జేఎన్టీయూ లో ప్రస్తుతం రబ్బరుతో రోడ్డు నిర్మాణం గురించి పరిశోదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ప్రయోగం పూర్తి అయ్యింది. ప్రయోగ ఫలితం చాలా పాజిటివ్ గా వచ్చిందని అంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.1.75 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరింత దూకుడుగా ఈ ప్రయోగాలను నిర్వహించి అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ను చెప్పే అవకాశం ఉంది.
రబ్బరు తో రోడ్ల నిర్మాణం చేపట్టడం.. వాటిక సంబంధించిన నిర్వహణ ఇతర విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ ప్రమాదాలు ఏమైనా ఎదురైనా కూడా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తున్నారు. రబ్బరు అంటే మంట పెడితే తగలబడుతుంది. కాని రోడ్డు వేసే రబ్బరు అలా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుందట. శాస్త్రవేత్తల కృషి చూస్తుంటే రాబోయే అయిదు పదేళ్లలో మనం రబ్బరు రోడ్ల మీద కారు లేదా బైక్ లతో రయ్ రయ్ అంటూ పరుగులు తీసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
944831 325948I like this post extremely a lot. I will surely be back. Hope that I can go by means of a lot more insightful posts then. Will likely be sharing your wisdom with all of my pals! 711430
835872 902132magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You should continue your writing. Im certain, youve a fantastic readers base already! 27371
146619 997484Extremely clean web site , thanks for this post. 1236