Switch to English

ఆర్జీవీపై కేసు.. వారిని కించపరిచేలా పోస్టు పెట్టినందుకే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిల మీద ఓ పోస్టు పెట్టాడు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు బుక్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ మీద ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. ఐటీ చట్టం కింద ఆయన మీద కేసులు పెట్టారు. మరి ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఆర్జీవీ స్పందించలేదు. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ కోరిన విషయం తెలిసిందే. దాంతో సీఎం చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు.

మహిళలు, చిన్న పిల్లలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఆ క్రమంలోనే కేసులు నమోదవుతున్నాయి. మరి ఆర్జీవీ దీన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 21 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 21-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ అష్టమి మ. 1.49 వరకు,...

హీరో రామ్ తో డేటింగ్ పై భాగ్య శ్రీ క్లారిటీ..

యంగ్ హీరో రామ్ హీరోయిన్ భాగ్య శ్రీతో డేటింగ్ లో ఉన్నాడంటూ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఇవే సాక్ష్యాలు అంటూ పెద్ద హంగామా చేశారు...

మగవాళ్లకు ‘మెన్స్ కమిషన్’ ఉండాల్సిందే.. ఢిల్లీలో భార్యా బాధితుల ధర్నా..

ఆడవాళ్లతో పాటు మగవారికి కూడా సమాన హక్కులు ఉండాల్సిందే అనే డిమాండ్ రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా పెరుగుతోంది. ఒకప్పుడు భర్త బాధిత మహిళలు ఎక్కువగా బయటకు వచ్చేవారు. కానీ ఈ నడుమ...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...

ఉత్తరాది కలెక్షన్లను గౌరవించాలి : విష్ణు మంచు

మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. జూన్ 27న వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం నార్త్ లో భారీగా ప్రమోషన్లు చేస్తోంది...