Switch to English

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,192FansLike
57,764FollowersFollow

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగుతున్నాయి. అయినా సరే ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 4 రోజులు నిర్భంధించి అత్యాచారం చేశారు ఒక గ్యాంగ్. కేసుని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ గంగాధర్ విచారణ నిర్వహిస్తున్నారు.

ఈ నెల 13న కొండూరుకికి చెందిన ఒక మైనర్ బాలిక ఇంట్లో గొడవలకు కారణం తనే అనే కుటుంబ సభ్యులు కోప్పడటంతో ఆమె మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే టైం లో వీరపనేని గూడెంలో అప్పటికే మద్యం సేవించి ఉన్న రజాకర్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలతో ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైక్ పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు అనిల్, జితేంద్ర దగ్గరకు ఆమెకు తీసుకెళ్లాడు.. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్లు ఆమెను కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. దాదాపు 4 రోజులుగా ఇలా ఆమెను అత్యాచారం చేశారు. మార్చి 17న ఆమెను విజయవాడలో వదిలేసి వెళ్లిపోయారు.

ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఆమెను గమనించి ఆరా తీయడంతో విషయం అతనికి వెల్లడించింది. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మైనర్ బాలిక అప్పటికే నీరసించి పోవడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు పోలీసుల ద్వారా హాస్పిటల్ కు చేరుకున్నారు. ఐతే ఈ కేసు విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొదరు పరారీలో ఉండగా వారి కోసం వెతుకుతున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఏడుగురు తనపై పలుమార్లు అత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా,...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

రాజకీయం

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి మాటలతో స్పందించకుండానే, తన లేటెస్ట్‌ అప్డేట్స్‌తోనే...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ...

పిఠాపురం నుంచే మార్పు మొదలు కావాలి: రూల్ బుక్ తప్ప మరో మాట లేదు

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ‘మోడల్ పిఠాపురం’...