Switch to English

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగుతున్నాయి. అయినా సరే ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 4 రోజులు నిర్భంధించి అత్యాచారం చేశారు ఒక గ్యాంగ్. కేసుని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ గంగాధర్ విచారణ నిర్వహిస్తున్నారు.

ఈ నెల 13న కొండూరుకికి చెందిన ఒక మైనర్ బాలిక ఇంట్లో గొడవలకు కారణం తనే అనే కుటుంబ సభ్యులు కోప్పడటంతో ఆమె మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే టైం లో వీరపనేని గూడెంలో అప్పటికే మద్యం సేవించి ఉన్న రజాకర్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలతో ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైక్ పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు అనిల్, జితేంద్ర దగ్గరకు ఆమెకు తీసుకెళ్లాడు.. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్లు ఆమెను కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. దాదాపు 4 రోజులుగా ఇలా ఆమెను అత్యాచారం చేశారు. మార్చి 17న ఆమెను విజయవాడలో వదిలేసి వెళ్లిపోయారు.

ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఆమెను గమనించి ఆరా తీయడంతో విషయం అతనికి వెల్లడించింది. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మైనర్ బాలిక అప్పటికే నీరసించి పోవడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు పోలీసుల ద్వారా హాస్పిటల్ కు చేరుకున్నారు. ఐతే ఈ కేసు విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొదరు పరారీలో ఉండగా వారి కోసం వెతుకుతున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఏడుగురు తనపై పలుమార్లు అత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

నాలుగు వారాల పాటు ప్రభాస్ టూర్.. ఆ విలేజ్ కి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సలార్-2, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో...

కీరవాణి, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. పాడుతా తీయగా షో గురించి అందరికీ తెలిసిందే. ఎస్పీ...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం...

చంద్రబాబు పుట్టినరోజు.. తిరుమలలో 750 కొబ్బరికాయల మొక్కు..!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తిరుమలలో 750 కొబ్బరికాయలు కొట్టి, 7 కేజీల 500 గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు....

రామ్, బాలకృష్ణ.. హరీష్ శంకర్ ముందు ఎవరితో..?

మిస్టర్ బచ్చన్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని...