దేశ రాజధాని ఢిల్లీలో 2012 సంవత్సరంలో కదులుతున్న బస్సులో నిర్భయపై అఘాయిత్యంకు పాల్పడ్డ విషయం తెల్సిందే. వారిలో అందరికి కూడా శిక్ష పడింది. నిర్భయ సంఘటన ఇంకా మర్చిపోకుండానే యూపీ అదే తరహా అఘాయిత్యం జరిగింది. మీరట్ జిల్లా సర్ధనాకు చెందిన ఒక మహిళ శుక్రవారం రాత్రి సమయంలో ఢిల్లీ వెళ్లేందుకు భైసాలి వద్ద బస్సు ఎక్కింది. ఆమె బస్సు ఎక్కిన సమయంలో ఉన్న వారు ఒక్కరు ఒక్కరుగా కిందకు దిగారు. బస్సులో ఒంటరిగా ఉన్న ఆమెతో మాటలు కలిపిన కండక్టర్ డ్రైవర్ ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆ మత్తు మందు సేవించడంతో ఆమె మత్తులోకి జారిపోయింది.
బస్సును ఎక్కడ ఆపకుండి ఆమెపై పలు సార్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అఘాయిత్యం చేశారు. తెల్లవార్లు ఆమెపై అఘాయిత్యం చేశారు. తెల్లవారిన తర్వాత ఆమెను బస్సులోనుండి బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో సృహలో లేని ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమె అసలు విషయం చెప్పడంతో పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను అఘాయిత్యం చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
37379 911041I dont think Ive scan anything like this before. So excellent to find somebody with some original thoughts on this subject. thank for starting this up. This web site is something that is needed on the internet, someone with just a little originality. Good job for bringing something new to the internet! 102637
437101 803441Dead pent topic matter, thanks for entropy. 962315