కరోనా వైరస్ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో నాలుగు అయిదు రోజుల్లో రాబతున్న రంజాన్ పండుగను వైభవంగా జరుపుకునేందుకు సిద్దం అవుతున్నారు. అయితే పేద ముస్లీంలు మాత్రం రెండు నెలలుగా పనులు లేక పోవడంతో కనీసం తిండికి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పేద ముస్లీంల కోసం ఏపీ ప్రభుత్వం తోఫాను రెడీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న ప్రతి ముస్లీం పేద కుటుంబకు తోఫాను అందించబోతున్నట్లుగా ప్రకటించారు. 7 నిత్యావసర సరకులతో బ్యాగ్స్ను నింపి వాటిని స్వయంగా వాలంటీర్ల సాయంతో ఇంటింటికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల అనుసారం అన్ని జిల్లాల్లో కూడా పేద ముస్లీంలు పండుగ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
67380 468870I totally agree! I came more than from google and am seeking to subscribe. Exactly where is your RSS feed? 649515
478846 380541Many thanks for sharing this fine piece. Extremely interesting concepts! (as always, btw) 481246
151120 164574Quite intriguing topic , regards for putting up. 804065
87121 984456I adore the look of your site. I recently built mine and I was looking for some tips for my web site and you gave me a couple of. May possibly I ask you whether you developed the website by youself? 593962
710700 239771Thanks for all your efforts that you have put in this. extremely interesting data. 542557