Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఏకంగా 37 ఏళ్ల తర్వాత తన డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు వర్మ. ఈయన ఇంజనీరింగ్ విద్యార్థి అన్న విషయం అందరికీ తెల్సిందే. వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల నుండి 1985లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. అయితే ఆవైపు వెళ్లే ఆలోచన లేదు కాబట్టి ఆ పట్టా పుచ్చుకున్నది లేదు.
అయితే ఇన్నేళ్ల తర్వాత అంటే 37 సంవత్సరాల తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వర్మకు ఇంజనీరింగ్ పట్టా ఇచ్చింది. యూనివర్సిటీకి గెస్ట్ గా వెళ్లడంతో యాజమాన్యం గౌరవార్ధం డిగ్రీ పట్టా ఇచ్చారు.
ఈ విషయమై వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. “37 సంవత్సరాల తర్వాత డిగ్రీ పట్టా పుచ్చుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ” అని పోస్ట్ పెట్టాడు వర్మ.
362255 580645Magnificent beat ! I would like to apprentice whilst you amend your web site, how could i subscribe for a weblog internet site? The account helped me a appropriate deal. I had been just a little bit acquainted of this your broadcast provided brilliant transparent notion 492622