Switch to English

అలాంటివి నచ్చవంటున్న రకుల్ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎంత స్పీడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నాలుగేళ్లలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకొచ్చిన ఈ అమ్మడికి ఈ మధ్య సరైన హిట్ రాలేదు. దాంతో కాస్త అవకాశాలు తగ్గాయి. అయినా సరే మళ్ళీ అవకాశాలకోసం కాస్త గ్లామర్ డోస్ పెంచేసిన రకుల్ అటు హిందీలో కూడా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రకుల్ చాలా విషయాలు చెప్పింది.

సినిమా ఒప్పుకునే విషయంలో తాను ఎక్కువగా నాన్చనని .. కేవలం ఐదే నిమిషాల్లో నా అభిప్రాయం చెప్పేస్తానని అంటుంది. నేను మొదటి నుండి అంతే .. నాకు ఏదైనా స్పీడ్ గా జరగాలి. అనవసరంగా నాన్చడం అంటే చిరాకు అంటూ చెప్పేసింది. దర్శకుడు వచ్చి కథ చెప్పాకా .. నా నిర్ణయం వెంటనే చెబుతా ? కథ నచ్చిందా ? లేదా ? సినిమా కు ఓకే అంటే ఓకే లేదంటే లేదు అని. అంతే కానీ రెండు రోజుల తరువాత చెబుతాను, రేపు చెబుతా అంటూ నాన్చడం నచ్చదు అని చెప్పింది.

రకుల్ చెప్పినట్టు ఆమె మాటల్లోనే కాదు చేతల్లో కూడా అదే స్పీడ్ మైంటైన్ చేస్తుంటుందని చాలా మంది దర్శక నిర్మాతలు అన్నారు. షూటింగ్ లోకూడా అదే జోరుతో ఉంటుందట. గ్లామర్ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రస్తుతం నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటిస్తుంది. దాంతో పాటు హిందీలో అజయ్ దేవగన్ తో దే.. దే.. ప్యార్.. దే చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుంది, అందుకే బాలీవుడ్ భామల స్టైల్ లో గ్లామర్ బాట పట్టేసి .. డోస్ బాగా పెంచేసింది రకుల్.

4 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారమే స్పెషల్ సాంగ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారంలోనే తొలి సాంగ్ విడుదల కానుంది. జై జ్ఞాన ప్రభ...

రాజమౌళి చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ టీజర్ విడుదల

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల పాటలను అనుమతి లేకుండా ఎక్కడా వినియోగించరాదని...

విధ్వంసం నుంచి వికాసం దిశగా అడుగులు: రాష్ట్ర భవిష్యత్తుకు దారిచూపే బడ్జెట్

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించే స్పష్టమైన దిశ ఈ ఏడాది బడ్జెట్‌లో కనిపిస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన...

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో కొత్త...