ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝన్ ఝన్ వాలా ముంబైలో గుండెపోటుతో ఈ తెల్లవారుఝామున మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు.
కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొన్ని వారాల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ.. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ తెల్లవారుఝాము 6.45 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. రాకేశ్ కు స్టాక్ మార్కెట్ దిగ్గజంగా పేరు ఉంది.
ఆయన్ను ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. రాకేశ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాకేశ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.
786759 707010Hey i just visited your web site for the initial time and i truly liked it, i bookmarked it and will be back 986427
465752 364345There is noticeably a bundle to know about this. I assume you made certain nice points in capabilities also. 449035
662332 796870Hi my friend! I want to say that this post is awesome, nice written and incorporate almost all significant infos. Id like to see more posts like this . 196131
806663 173649Basically a smiling visitor here to share the really like (:, btw excellent style and style . 943856