దేశం అభివృద్ది చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ మొదటి నుండి పిలుపునిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ప్రధాని ఆత్మ నిర్భర భారత్కు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో కేంద్ర రక్షణ రంగంలో కూడా ఆత్మ నిర్భర భారత్ మరియు మేకిన్ ఇండియాను అమలు చేయబోతున్నట్లుగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. రక్షణ రంగం కోసం అవసరం అయిన ప్రతి అంశంను ఇకపై ఇండియాలోనే తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన ప్రకటించాడు.
ఇది అతి పెద్ద నిర్ణయంగా ఆయన పేర్కొన్నాడు. గడచిన అయిదు సంవత్సరాల్లో వివిధ దేశాలతో రక్షణ రంగం కోసం 101 రకాల ఆయుధాల కోసం 3.5 లక్షల కోట్ల కాంట్రాక్ట్ను చేసుకున్నామన్నారు. రాబోయే ఆరు సంవత్సరాల్లో పూర్తిగా భారత కంపెనీలతోనే ఒప్పందం చేసుకుంటామని అన్నారు. 4 లక్షల కోట్ల కాంట్రాక్ట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఇంకా నౌకా దళానికి చెందిన రంగాలకు కూడా నిర్భర భాత్ను అమలు చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఈ పరిణామం దేశ రక్షణ రంగం చాలా కీలకం కాబోతుంది.
980093 777571Pretty part of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get really loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly fast. 314868
89196 435055stays on subject and states valid points. Thank you. 804365
395070 557959Its nearly impossible to find knowledgeable males and women during this subject, nonetheless you sound like do you know what you are discussing! Thanks 191904