Switch to English

Kanguva: ‘మిమ్మల్ని మిస్సయ్యా, కాదు నేనే మిస్సయ్యా’ కంగువా వేడుకలో రాజమౌళి-సూర్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

Kanguva: ‘గజినీ’కి తమిళ హీరో సూర్య తెలుగు రాష్ట్రంలో చేసిన ప్రమోషన్ ఓ కేస్ స్టడీగా తీసుకున్నా.. బాహుబలిని జాతీయస్థాయిలో తీసుకెళ్లడానికి ఆయనే స్ఫూర్త’ని దర్శకుడు రాజమౌళి అన్నారు. కంగువా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.

‘సూర్య ప్రమోషన్ చూపించి అందరికీ చెప్పేవాడిని. అలా చేయాలి.. కేస్ స్టడీగా తీసుకోమని. గతంలో సూర్యతో ఓ సినిమా చేయాలనుకున్నా. కానీ.. మిస్ అయ్యా. ఆయన నాతో సినిమా మిస్ అయ్యానంటున్నారు. నేను ఆయనను మిస్సయ్యా. టెక్నికల్ గా గ్రాండయర్ కనిపిస్తోంది. కంగువా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.

సూర్య మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి బాహుబలితో ఓ దారి చూపించారు. కంగువాకు మీరే స్ఫూర్తి. నిర్మాత జ్ఞానవేల్ రాజా మీ ఫొటోనే పెట్టుకున్నాడు. ఎక్కాల్సిన రైలు మిస్సయ్యా. నేనింకా రైల్వే స్టేషన్లోనే ఉన్నా. ఎప్పటికైనా రైలెక్కుతాననే అనుకుంటున్నా’నని అన్నారు.

సినిమా

మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో ఒక భారీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో హాలీవుడ్ రేంజ్...

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు:శుక్రవారం 13 జూన్ 2025

జూన్ 13, 2025 శుక్రవారం మేషం (Aries): ఊహించని పద్ధతిలో పనులు ఫలిస్తాయి. నూతన ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వృషభం (Taurus): ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ప్రతి అనౌన్స్ మెంట్ కు ఓ డిఫరెంట్ వీడియోను ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఈసారి కూడా...

మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో ఒక భారీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది....

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

అఖండ-2 టీజర్ ఆగయా.. బాలయ్య తాండవం..

బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ రానే వచ్చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది....