కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని వదిలి అన్యాయం చేశాడు అన్నాడు. గత ఎన్నికల సమయంలో సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబంకు మునుగోడు సీటు ఇవ్వకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది.
మునుగోడు తో పాల్వాయి కుటుంబ సభ్యులకు చాలా అనుబంధం ఉంది. వారికి సీటు ఇవ్వకున్నా కూడా వారు పార్టీలోనే కొనసాగారు. కాని రాజగోపాల్ రెడ్డి మాత్రం సీటు ఇచ్చి పార్టీ గుర్తుపై గెలిచినా కూడా పార్టీ నాకు ఏం ఇచ్చిందని వెళ్లి పోయాడు అన్నాడు. పాల్వాయి కుటుంబ సభ్యులను చూసి అయినా రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.
498785 267535I discovered your blog site on google and check some of your early posts. Continue to keep up the very excellent operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 339714
800314 194090I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 918451