Switch to English

ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం పెంపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అన్నదాతలపై ఏపీలోని జగన్ సర్కారు వరాల జల్లు కురిపించింది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుభరోసా పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్తానన్న హామీ మొత్తానికి అదనంగా రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆ పథకాన్ని నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించింది. రైతుభరోసా పథకంపై సోమవారం జరిపిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తామని పేర్కొన్నారు. ఇలా ప్రతి ఏటా అక్టోబర్ లో ఈ మొత్తం విడుదల చేస్తామని, నాలుగేళ్లపాటు ఈ పథకం కొనసాగుతుందని ప్రకటించారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ,వెయ్యి పెంచుతూ ఇకపై రూ.13,500 ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు. రూ.13,500 మొత్తాన్ని ఒకే విడతలో కాకుండా మూడు విడతలుగా ఇవ్వనున్నారు.

ప్రభుత్వం పెట్టుబడిసాయంగా ఇచ్చే మొత్తాన్ని ఒకే విడతలో కాకుండా ఖరీఫ్, రబీ సీజన్ లకు ఉపయోగపడేలా రెండు విడతల్లో ఇవ్వాలని రైతు ప్రతినిధులు విన్నవించగా.. జగన్ దానిని మూడు విడతలుగా మార్చారు. ఖరీఫ్, రబీ సీజన్లతోపాటు సంక్రాంతికి కూడా ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. అవసరమైతే ఓ వెయ్యి రూపాయలు పెంచి సంక్రాంతికి కూడా ఇస్తే బాగుంటుందన్న జగన్ సూచనతో ఈ మేరకు మార్గదర్శకాలు తయారుచేసినట్టు చెప్పారు.

మే నెలలో రూ.7,500, రబీకి ముందు రూ.4వేలు, కుప్ప నూర్చే సంక్రాంతి సమయంలో రూ.2వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే ఈ పథకానికి వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ గా పేరు మార్చినట్టు వెల్లడించారు. కాగా, రైతు భరోసా పథకాన్ని మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేయడంతోపాటు పెట్టుబడి చెక్కులను రైతులకు అందజేస్తారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...