Switch to English

తెలుగు వచ్చిన అమ్మాయిని హీరోయిన్‌గా ఎంకరేజ్ చెయ్యకూడదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

తెలుగు వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇకపై ఎంకరేజ్ చేయకూడదని తాను, దర్శకుడు సాయి రాజేష్ ఓ నిర్ణయం తీసేసుకున్నామంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెను దుమారం రేపుతున్నాయి.

సినీ వేదికలపై సరదా వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. ఎస్‌కేఎన్ అంటే, కల్ట్ ప్రొడ్యూసర్.. అనే గుర్తింపు వచ్చింది. అది కూడా, ‘బేబీ’ సినిమాతో. అందులో హీరోయిన్‌గా నటించింది పదహారణాల తెలుగమ్మాయ్ వైష్ణవి చైతన్య. అంచనాలకు మించి వసూళ్ళను సాధించింది ఆ సినిమా.

నిజానికి, ఎప్పటినుంచో తెలుగు తెరపై తెలుగమ్మాయిలకు అవకాశాలు సరిగ్గా దక్కడంలేదన్న విమర్శ వుంది. ముంబై అందాల భామలతో పోటీ పడదగ్గ స్థాయిలో గ్లామర్ తెలుగమ్మాయిల్లోనూ వుందని చాలామంది తెలుగమ్మాయిలు ఆల్రెడీ ప్రూవ్ చేశారు.

నటన విషయానికొస్తే, తెలుగమ్మాయిలే బెస్ట్.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తమిళ, మలయాళ, కన్నడ, ముంబై భామలతో పోల్చితే, తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాల్లో అవకాశాలు చాలా అరుదుగానే దక్కుతుంటాయన్నది బహిరంగ రహస్యం. హీరోయిన్ స్నేహితుల లిస్ట్‌లో పడేస్తుంటారు తెలుగమ్మాయిల్ని.

ముంబై భామలు, తమిళ అలాగే కన్నడ, మలయాళ భామలు తెలుగు సినీ నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించేసిన సందర్భాలనేకం. చాలా గొడవలు కూడా జరిగాయి గతంలో. కొందరు హీరోయిన్లను అనధికారికంగా బ్యాన్ చేశారు కూడా.

అలాగే, తెలుగమ్మాయిలతోనూ అక్కడక్కడా సమస్యలు వచ్చి వుండొచ్చేమో. అంతమాత్రాన, తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేయం, తెలుగేతర హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతామని ప్రకటించడం ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే.

తనకు ఎదురైన చేదు అనుభవమేంటో నిర్మాత ఎస్‌కేఎన్ వెల్లడించి వుండాల్సింది. అది హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయంలోనే జరిగిందా.? ఏమో మరి.!

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఎక్కువ చదివినవి

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని పాటల్లో వేస్తున్న స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని,...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

జస్ట్ ఆస్కింగ్: కడప జిల్లాకి వైఎస్సార్ పేరెందుకు.?

ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి...

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...