Switch to English

కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్న ప్రింట్‌ మీడియా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరెన్సీ నోటు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ లావాదేవీలవైపు మొగ్గు చూపాలనే సూచనలు తెరపైకొస్తున్నాయి. మరి, వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్‌ ఎందుకు వ్యాపించదు.? ఈ ప్రశ్న సాధారణ ప్రజానీకంలో తలెత్తడం సహజమే. ‘ఆ అవకాశమే లేదు..’ అంటూ పలు మీడియా సంస్థలు నిపుణుల్ని తీసుకొచ్చి మరీ చెప్పిస్తున్నాయి.

వార్తా పత్రికలు అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో తయారవుతున్నాయనీ, దాంతో వాటి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదనీ సదరు నిపుణులు చెబుతున్నారు. మీడియా సంస్థలు ఎంత మొత్తుకుంటున్నా, వార్తా పత్రికలు ఇంటికి చేరాలంటే, దానికి చాలా పెద్ద కథే వుంటుంది. కూరగాయలు, అవసరమైన వస్తువులు కొనేందుకు కూడా చాలామంది బయటకు వెళ్ళడానికి ఇష్టపడ్డంలేదు. ఒకవేళ వెళ్ళినా, వాటిని శుభ్రం చేసేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. వార్తా పత్రికల విషయంలో అలాంటిది చేయలేం కదా.! పరిస్థితి తీవ్రత ఆయా మీడియా సంస్థలకు కూడా తెలుసు. అందుకే, టాబ్లాయిడ్‌ ఎడిషన్స్‌ని రద్దు చేసుకుంటూ వస్తున్నాయి.

ఇప్పటికే ఆంధ్రజ్యోతి తమ ట్యాబ్లాయిడ్‌ని రద్దు చేసి, ఆ విశేషాల్ని మెయిన్‌ ఎడిషన్స్‌లో కలిపేస్తోంది. మరోపక్క, ఈనాడు కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. ఆ పత్రిక ఈ పత్రిక అన్న తేడాల్లేవు.. దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలూ ఇదే బాటలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు వార్తలు డిజిటల్‌ మీడియా ద్వారా అందుతుండడంతో గత కొన్నాళ్ళుగా ప్రింట్‌ మీడియాపై జనంలో కూడా ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. ఈ కరోనా దెబ్బకి, వార్తా పత్రికల అలవాటు పూర్తిగా జనాలకు తగ్గిపోయే అవకాశముంది. అదే జరిగితే, ప్రింట్‌ మీడియాకి అదొక ప్రమాదకరమైన పరిస్థితి అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కానీ, మీడియా సంస్థలు మాత్రం, ప్రింట్‌ మీడియాకి వుండే ఆ ప్రత్యేకత ఎప్పటికీ తగ్గబోదని చెబుతున్నాయి. ఏదిఏమైనా, కరోనా దెబ్బకి ప్రింట్‌ మీడియా విలవిల్లాడుతున్న మాట వాస్తవం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...