Switch to English

ఉల్లి.. మిర్చి.. నేడు కోడి.. ప్రజలపై సర్జికల్ దాడి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఎంత సంపాదించినా మూడు పూటలా ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్లడం కోసమే అన్నారు మహానుభావులు. ఇప్పుడు ఎంత సంపాదించినా కడుపునిండా తినలేకపోతున్నారు. కంటినిండా నిద్రపోలేకపోతున్నారు. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. వంటింట్లో ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో టమోటా ప్రజలపై పెనుభారం మోపింది. ఒక్క టమోటా ఉంటె చాలురా భగవంతుడా అనుకునేలా చేసింది.

ఇప్పుడో టమోటాను రోడ్డుపై పారబోస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ స్పోర్ట్ చార్జీలు కూడా కనీసం రావడం లేదని చెప్పి పొలాల్లో పంటను అలానే వదిలేస్తున్నారు. టమోటా ధరలు దిగొచ్చాయిలే అనుకునే లోపుగానే ఉల్లి రేటు గుండె పోటును తెప్పించింది. కిలో ధర ఏకంగా రూ. 200 వరకు చేరడంతో ప్రజలు ఉల్లిని కొనడం మానేసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు.

ఇప్పుడిప్పుడే ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. హమ్మయ్యా అనుకునే లోపుగానే వంటగదిలోని మరో నిత్యావసర వస్తువు ఎండు మిర్చి ఘాటు పెంచింది. కిలో రూ. 90 వరకు ఉన్న ఎండుమిర్చి ఇప్పుడు ఏకంగా మార్కెట్లో రూ. 240కి చేరుకుంది. దీంతో ఈ మిర్చిని కొనాలి అంటే భయపడిపోతున్నారు. ఎండు మిర్చిపై నుంచి వచ్చే కారం వంటివి కూడా ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో ప్రజలు కన్నీరు పెడుతున్నారు.

వీటి ధరలే అనుకుంటే ఇప్పుడు మరొకటి కూడా సామాన్య ప్రజలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది. కాస్త ధర ఎక్కువైనా సరే ప్రతి ఒక్కరు వారంలో కనీసం రెండు మూడు సార్లు కొనుగోలు చేసే చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. బతికుండగా ఫారంలో ఎగరలేని కోళ్లు, కోసిన తరువాత ధరల రూపంలో ఆకాశంలోకి ఎగురుతున్నాయి.

దీంతో చికెన్ వైపు చూడాలంటే ప్రజలు భయపడుతున్నారు. మహేష్ బాబు ఆగడు సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా కోడి ప్రజల ముందుకు వచ్చి తొడకొడుతోంది. ఘుమఘుమలతో నోరూరించే విధంగా నోరు కట్టేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇవే కాదు రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి వంటివి కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తం అయితే మంచిది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...