ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూకు నేవీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 20న విశాఖకు చేరుకుని 21న సముద్రంలో నౌకలను సమీక్షిస్తారు. నేవీ, కోస్టుగార్డు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జాతీయ సముద్ర అధ్యయన సంస్థకు చెందిన 60 నౌకలు దీనిలో పాల్గొంటున్నాయి. పదివేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. రాష్ట్రపతి కోసం ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా అలంకరించారు. వీఐపీలు, మీడియా ప్రతినిధుల కోసం మరో నౌక సమీక్షలో పాల్గొంటాయి.
నిపుణులైన సెయిలర్లు సముద్రంలో పారా వాటర్ జంప్స్ చేస్తారు. మెరైన్ కమెండోలు సెర్చ్ అండ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. నేవీకి చెందిన 55 యుద్ధ విమానాలు దీనికి హాజరవుతాయి. హాక్ విమానాలు గగనతలంలో సాహస విన్యాసాలు చేస్తాయి. సెయిలింగ్ బోట్లు పెరేడ్ నిర్వహిస్తాయి. మహిళలు ప్రపంచయాత్ర చేసి వచ్చిన మాధేయి సెయిలింగ్ బోటు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరిస్తారు.
777073 444037extremely good put up, i surely enjoy this internet site, carry on it 798093
107787 619742I conceive this internet internet site holds some real superb info for everyone : D. 828664
210598 499502Yay google is my king helped me to uncover this outstanding website! . 858534