Switch to English

Prabhas : ‘కల్కి’ లో మరో ఆరు కాంప్లెక్స్‌లు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,764FansLike
57,764FollowersFollow

Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు కల్కి సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన కల్కి సినిమా మరో రెండు వారాల పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే కల్కి 2 సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చింది. పార్ట్‌ లో అంతకు మించి అన్నట్లుగా సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. కల్కి 2 గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈసమయంలో కల్కి సినిమాకు ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా చేసిన జిహాని నితిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జిహాని మాట్లాడుతూ… కల్కి సినిమాలో కాశీ లో ఉన్న కాంప్లెక్స్ ను మాత్రమే చూపించడం జరిగింది. అయితే అలాంటి కాంప్లెక్స్ లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఏడు ఉంటాయి. కల్కి 2 లో మరో ఆరు కాంప్లెక్స్‌ ల ప్రస్థావన ఉండే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పార్ట్‌ 2 మహాద్భుతంగా ఉంటుందని అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

సినిమా

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

‘వచ్చినవాడు గౌతమ్ మూవీ’లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష..

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది....

రాజ్ తో సమంత డేటింగ్ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ఆమె డేటింగ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున...

Peddi: “పెద్ది” ఆడియో..! రజినీకాంత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కిన...

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై...

రాజకీయం

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

ఎక్కువ చదివినవి

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

హార్ట్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు, క్రికెట్ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ శర్మ ప్రకటించగా.. తాజాగా...

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి హైప్ ఉంది. ఇప్పటికే వచ్చిన టీజర్...

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...