Switch to English

జగన్ ను చంపేయొద్దు.. పోసాని సంచలనం.. వరుస ఆరోపణల వెనక అర్థమేంటి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

జగన్ ను మర్డర్ చేయించొద్దు.. దయచేసి ఆయన్ను బతకనీయండి.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు నటుడు, వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి. ఆయన ప్రస్తుతం చేసిన ఈ కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పుడు ఏపీలో తిరుపతి లడ్డూ కల్తీ మీద తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా కాలంగా బయటకు రాని పోసాని కృష్ణమురళి మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. వస్తూనే ఏపీ కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశాడు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడు అని చెప్పారు. ఇక జగన్ ను తిరుమలకు వెళ్లకుండా ఆపడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జగన్ కు ప్రాణహాని ఉందని సంచలన కామెంట్లు చేశాడు. జగన్ ను మర్డర్ చేయొద్దని.. బతకనీయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్ కు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. ఇలా వరుసగా వైసీపీ నేతలు జగన్ ను చంపేస్తారని ప్రచారం చేయడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు.

ప్రస్తుతం అధికారంలో మూడు పార్టీలు ఉంటే.. ప్రతిపక్షంలో జగన్ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆయనకు సింపతీని క్రియేట్ చేసేందుకు.. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలన్నీ పక్కకు పోయే విధంగా మూకుమ్మడిగా జగన్ ప్రాణహాని ఆరోపణలు తెరమీదకు తెస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కూడా అంటున్నారు.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

మీడియా కథనాలపై కోమటిరెడ్డి భావోద్వేగం

ఒక టీవీ చానెల్‌లో తనపై, మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా...

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వి సినిమాస్...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అయ్యా జగన్ గారూ .. ఇప్పుడిప్పుడే దారిన పడే రాజధానిని మళ్ళీ చెడగొట్టడం అవసరమా?!

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం చిమ్మారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కీలక...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు కావాలనే నెగటివ్ రివ్యూలు, ఆటోమేటెడ్ బాట్ల...