Switch to English

సాక్షి పత్రిక దర్శకత్వంలోనే పోసాని బూతులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,795FansLike
57,764FollowersFollow

అవినీతి విష పుత్రికగా సాక్షి పత్రిక గురించి పాత్రికేయ వర్గాలు అభివర్ణిస్తుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ కర పత్రిక సాక్షి.

సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసేవి. ఎప్పుడైతే వైఎస్ జగన్, కాంగ్రెస్ పార్టీని వదిలేశారో, ఆ తర్వాత సాక్షి ప్రయాణం మరింత నీఛమైన మార్గంలోకి అడుగు పెట్టింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘టాయిలెట్ పేపర్’లా సాక్షి మారిపోయిందన్న విమర్శలున్నాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. వైఎస్ జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల మీద విష ప్రచారాలు చేయించడానికి సాక్షి మీడియాని నిర్లజ్జగా వాడుకున్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తూనే, సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ముసుగేసి, వాళ్ళతో సాక్షి పత్రికను కొనుగోలు చేయించేలా చేసి, ప్రజా ధనాన్ని సాక్షి పత్రికకు వైఎస్ జగన్ దోచి పెట్టిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడితో ఆగలేదు.. పోసాని కృష్ణ మురళి లాంటోళ్ళతో రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టించడానికి సాక్షి ద్వారానే ప్రెస్ మీట్లు పెట్టించారు వైఎస్ జగన్.

ఈ విషయం పోసాని విచారణ సందర్భంగా వెల్లడయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ోలోకేష్ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా పోసాని విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించారు.

తనతో ప్రెస్ మీట్లు పెట్టించిందీ, మార్ఫింగ్ కంటెంట్ ఇచ్చిందీ సాక్షి మీడియాయేనని పోసాని కృష్ణ మురళి, పోలీసు విచారణలో వెల్లడించారు. ఇదంతా చూస్తోంటే, పాత్రికేయ రంగంలో సాక్షి విష పుత్రిక అనేది ఇంకోసారి నిరూపితమయినట్లే.

మరి, విచారణాధికారులు సాక్షి మీడియాకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా.? సాక్షి మీడియాపై ఎలాంటి చర్యలుంటాయి.? వేచి చూడాల్సిందే.

సినిమా

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

ఎక్కువ చదివినవి

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే....

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు నమోదు చేయాలి.. స్టూడెంట్స్ యూనియన్ల డిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని సంస్థలు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా...