ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దొంగ దర్శనం టికెట్లు, దొంగ పూజ టికెట్లు, దొంగ కాటేజ్ టికెట్లు ఇలా ఆన్ లైన్ టికెట్లను పుట్టించి మొత్తం 2.12 కోట్ల స్వామి వారి నగదును లూఠీ చేయండం జరిగింది. పోలీసులు ఈ కేసును ఛేదించి నిజాలు నిగ్గు తేల్చడంతో అంతా నోరు వెళ్లబెడుతున్నారు.
ఈ కుంభకోణంలో మొత్తం 27 మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ 27 మందిపై నాలుగు కేసులు పెట్టారు. లాగిన్ ఐడీ చేంజ్ చేయడంతో పాటు ఆన్ లైన్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, డబుల్ ప్రింటింగ్ చేసి సింగిల్ డబ్బులు దేవస్థానంకు ఇవ్వడం ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు. 27 మంది నింధితులు కొల్లగొట్టిన 2.12 కోట్ల రూపాయల నుండి ఇప్పటి వరకు 83.4 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేయగా మిగిలిన మొత్తంను కూడా వారి నుండి రికవరీ చేయబోతున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఆలయ ఈవో రామారావు అన్నారు.
366231 787351Thank you for your extremely very good information and respond to you. san jose car dealers 838792
360555 354790Thanks for another informative post. Where else could anyone get that kind of info in such a effortless to comprehend way of presentation. 932019
903865 790287Some truly howling function on behalf of the owner of this website , dead wonderful subject matter. 379824
115565 148599You made some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the web site. 256027