తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఒక మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను గడుపుతుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురుతో ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్న ఆమెను ముదునూరి రంగబాబు అనే వ్యక్తి మోసం చేశాడు. ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్న ఆమెను మాయ మాటలతో మోసం చేశాడు. ఆ తర్వాత ఆమెను సహజీవనంకు ఒప్పించాడు. తీరా పెళ్లి చేసుకోమంటే మాత్రం నీకు పెళ్లి అయ్యింది. రెండవ పెళ్లి ఆమెవి నీవు అంటూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు.
గత సంవత్సరం నుండి ఆమెపై బలవంతంగా అఘాయిత్యంకు పాల్పడుతున్నాడు రంగబాబు. విషయం బయటకు చెప్పకుండా బెదిరిస్తూ వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో ఊరి వారికి మరియు పోలీసులకు చెప్పవద్దంటూ హెచ్చరించాడు. అదే సమయంలో ఆమెతో విషయాన్ని ఎవరికి తెలియకుండా తాను కూడా జాగ్రత్త పడ్డాడు. తాజాగా పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేశాడట. దాంతో బాధితురాలు రంగబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురుతో పాటు నన్ను కూడా బాగా చూసుకుంటాను అంటూ నమ్మబలికి చివరకు మోసం చేసి వెళ్లి పోయాడని వాపోయింది.
796893 653543Cheapest speeches and toasts, as properly as toasts. probably are created building your personal at the party and is going to be most likely to turn into witty, humorous so new even. finest man toast 265539
280148 422009A lot of thanks I ought say, impressed together with your web site. I will post this to my facebook wall. 786790
311458 674299Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I believe I learned more from this post. Im really glad to see such wonderful info being shared freely out there. 215830