ప్రధాని మోదీ ఒకరోజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన నేడు నగరానికి రానున్నారు.
జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. దాదాపు 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ప్రధాని రాకను వ్యతిరేకించేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. సోషల్ మీడియాలో సున్నితమైన పోస్టులను తొలగిస్తున్నారు. ఐఎస్ బీ, హైదరాబాద్, మొహాలీ ప్రాంగణాల్లో పాల్గొనే 900 మంది విద్యార్ధులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు.
బేగంపేట నుంచి గచ్చిబౌలి ఐఎస్ బీ వరకూ ప్రధాని ప్రయాణించే మార్గాల్లో పోలీసులు, ఎస్పీజీ దళాలు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశాయి. బేగంపేట ఎయిర్ పోర్టులో స్థానిక పోలీసులతో కలిసి ఎస్పీజీ ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
941684 539351camping have been the most effective activity that we can have during the summer, i love to roast marshmallows on a campfire` 308076
160246 281933dress shops that offer discounts are quite common in our spot and i always shop at them,. 296136
926401 380594Id have to talk to you here. Which isnt something Which i do! I love to reading a post that really should get individuals to believe. Also, thank you for allowing me to comment! 422156
480637 81866I like this web website because so much utile stuff on here : D. 757528