Switch to English

పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదం చావాల్సిందే: ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు వీలు కుదరదు. తీవ్రవాదం, ట్రెర్రరిజం.. రెండూ ఒకేసారి అస్సలు కుదరదు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పాకిస్తాన్‌కి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ సారాంశం ఇది. పాకిస్తాన్ బతకాలంటే, పాకిస్తాన్‌లో తీవ్రవాదం చచ్చిపోవాల్సిందేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ‘పాకిస్తాన్.. మీ దేశం బతకాలంటే, మీరే మీ దేశంలోని తీవ్రవాదాన్ని అంతం చేయాలి..’ అని అల్టిమేటం జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో, భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని కొన్ని ఎయిర్ బేస్‌లు ఈ ఆపరేషన్‌లో ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలాగే పాకిస్తాన్‌లో ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత త్రివిధ దళాలు నిర్వహించిన దాడుల్లో పెద్దయెత్తున తీవ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం కూడా జరిగింది.

ఏం జరిగిందోగానీ, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. శాంతి చర్చలంటూ కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్.. కాస్త విరామం తీసుకుంది.
అయితే, ఉగ్రవాదం అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తప్ప.. పాకిస్తాన్‌తో వేరే అంశంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో శాంతి చర్చలన్న మాటకు తావు లేదని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ.

‘ఇకపై పాకిస్తాన్ నుంచి చిన్నపాటి కవ్వింపు చోటు చేసుకున్నా, భారత దేశం నుంచి ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా వుంటుంది.. ఇదే ఇకపై న్యూ నార్మల్..’ అని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.

న్యూక్లియర్ వెపన్స్ పేరుతో పాకిస్తాన్ ఇకపై బ్లాక్‌మెయిల్ వేషాలు వెయ్యలేదనీ, దానికి ‘ఆపరేషన్ సిందూర్’తో ఇవ్వాల్సిన స్థాయిలో సమాధానం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గమనార్హం. పహల్గామ్‌లో భారత దేశానికి చెందిన సోదరీమణులు నుదుటున సిందూరం కోల్పోయారు.. దానికి ప్రతిగా, పాకిస్తాన్‌ని కోలుకోలేని దెబ్బ తీశాయి భారత త్రివిధ దళాలు.. అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

ఆర్టీసీ బస్సులో సీటు రగడ… ప్రయాణికుడిపై మహిళల దాడి

తుని–నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో సీటు కోసం పెద్ద రగడ జరిగింది. ప్రయాణికుడు కూర్చున్న సీటుపై ముందుగా తాము కర్చీఫ్ వేసుకున్నామని చెప్పిన మహిళలు తీవ్ర కోపంతో అతనిపై దాడికి తెగబడ్డారు. కర్చీఫ్ ఉన్న...

“పార్టీ శాశ్వతం… కార్యకర్తలే శక్తి!” – పాలకొండలో లోకేష్ సందేశం

పాలకొండలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే సందేశం ఇచ్చారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన స్పష్టం...

ఏపీకి కొత్త దిశ… చంద్రబాబు ‘3 జోన్’ పాలసీతో సమగ్ర అభివృద్ధి లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. పాలనాపరమైన మార్పులకు పేరు పొందిన చంద్రబాబు, రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా—ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ—విభజించి, మూడు ప్రత్యేక ప్రాంతీయ...

BIGG BOSS 9 TELUGU E84: నాగ్ సీరియస్ క్లాస్… సంజనపై హౌస్ ఫైర్.. పట్టు విడవని సంజన!

బిగ్ బాస్ 9 ఈరోజు శనివారం 84 వ  ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వారంలో ఇంట్లో జరిగిన మాటల పట్ల, గొడవల పట్ల...

BIGG BOSS 9 TELUGU E89: తొలి ఫైనలిస్ట్ కోసం దుమ్ము రేపిన టాస్కులు, ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ సీజన్ 9 గురువారం ఎపిసోడ్ 89 లో  ఇంట్లో అల్లరి, ఆగ్రహం, డ్రామా, పోటీ అన్నీ పీక్‌కు చేరుకున్నాయి. తొలి ఫైనలిస్ట్‌ కోసం జరిగిన ఛాలెంజ్‌లు సభ్యుల సామర్థ్యాన్నీ, సహనాన్నీ...