దేశంలో తమ శక్తిని చాటుతున్న మహిళలెందరో ఉన్నారు. వారి శక్తి సామర్ధ్యాలును రుజువు చేసే సంఘటనలెన్నో జరుగుతున్నాయి కూడా. ఇటువంటి వారి జాబితాలోకే చెందుతుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన సుచంద్రిమ పాల్ అనే మహిళా టీవీ జర్నలిస్టు. ఈమె చేసిన సాహసానికి ఏకంగా దేశ ప్రధాని మోదీ సైతం ఆమెను అభినందించడం విశేషం. ఇటివల వచ్చిన సూపర్ సైక్లోన్ అంఫన్ బెంగాల్లో సృష్టించిన భీబత్సం గురించి తెలిసిందే. ఈ సమయంలో వరద ప్రాంతాల్లో అత్యంత సాహసోపేతంగా ఆమె చేసిన రిపోర్టింగ్ ప్రధానిని ఆకట్టుకుంది.
కోల్కతా టీవీలో సుచంద్రిమ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసి తాను చలించిపోయానని.. వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సాహసోపేతమైన ఆమె రిపోర్టింగ్ తనను ప్రభావితం చేసిందని కూడా అన్నారు. తుఫాన్ విలయానికి బెంగాల్ ఎదుర్కొంటున్న పరిస్థితులకు 1000 కోట్లు తక్షణ సాయం ప్రకటించానన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన తెగువను మెచ్చుకున్నారు. మహిళా శక్తి పెరగాలని మోదీ ఇచ్చే పిలుపుకు ఈ మహిళా జర్నలిస్టు చూపిన తెగువే నిదర్శనం అంటూ సుచంద్రిమపై ప్రశంసలు కురుస్తున్నాయి.
501314 384325Pretty part of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get really loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly quick. 738152
801076 376595Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres a lot of men and women that I think would really enjoy your content. Please let me know. Thanks 717033