Switch to English

మోడీ ఆశీస్సులున్నాయన్నారు.. మరి, ఈ అక్షింతలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులున్నాయంటూ పదే పదే వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ‘పీపీఏ’లకు సంబంధించి కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య వివాదంపై.. వైసీపీ బుకాయింపులు అన్నీ ఇన్నీ కావు. ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో అన్నిటినీ రివర్స్‌ చేస్తోన్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి, పీపీఏల విషయంలో ఇప్పటికే న్యాయస్థానం మొట్టికాయలేసింది. అయినా, వెనక్కి తగ్గేందుకు ‘అహం’ అడ్డొస్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి.

ఇదిలా వుంటే, కేంద్రం ఒకటికి పదిసార్లు ఇప్పటికే పీపీఏల రద్దు విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా, కేంద్రం హెచ్చరికల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లైట్‌ తీసుకుంది. కాగా, కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. దేశాన్ని భ్రష్టుపట్టిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

సరాసరి ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావించకపోయినా, ‘దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏలపై ప్రతిష్టంభన సృష్టించడంతో దేశం పరువు పోతోంది..’ అని ఆయన పేర్కొనడం.. పరోక్షంగా ఏపీని ఉద్దేశించిందేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడీ అంశం జాతీయ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. నేషనల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కథనాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తున్నాయి.

కాగా, ఇప్పటిదాకా ‘నరేంద్ర మోడీ ఆశీస్సులున్నాయ్‌..’ అని ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు, తాజా పరిణామాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు సమాయత్తమవుతున్నారట. అయితే, ‘ఇందులో కొత్తగా మాట్లాడటానికేమీ లేదు.. ముందు మీ ఆలోచనల నుంచి వెనక్కి తగ్గండి..’ అంటూ ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

కేంద్రం చొరవతో కుదిరే ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయంటూ, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. పోయేది రాష్ట్రం పరువు మాత్రమే కాదు, దేశం పరువు కూడా. ఏదిఏమైనా, రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. మేలు చేయకపోయినా ఫర్లేదుగానీ.. జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోకూడదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...