కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బంది ఉంటే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు వాయిదా వేసుకోవచ్చని అన్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు అలానే వాయిదా వేసుకున్నాయని అన్నారు.
సినిమా టికెట్ల అంశంపై వర్మలా ఎవరు తనతో మాట్లాడాలని అనుకున్నా రావొచ్చని అన్నారు. నన్ను కలిసి చెప్పలేకపోతే కమిటీకి చెప్పాలని.. తనకూ కమిటీకి సంబంధం లేదని అన్నారు. వ్యక్తుల అభిప్రాయాలను సంతృప్తిపరచడం కష్టమని అన్నారు. 2013లో జారీ చేసిన జీఓ నెం.100తో పోలిస్తే ధరలు పెంచినట్టు తెలిపారు.
ధరలు సహేతుకంగా లేవని అనిపిస్తే తమ నిర్ణయాలు కమిటీకి చెప్తే.. హోం సెక్రటరీతో కలిసి చర్చించి వారు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సీఎం జగన్ చైర్మన్ అని.. కోవిడ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
462991 918538wonderful post. Neer knew this, regards for letting me know. 120455
128164 564706A great deal of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 385620
639996 260793Housing a different movement in a genuine case or re-dialed model. 789740