‘సైరా’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌: ఒకే వేదికపై పవన్‌, కేటీఆర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,401FansLike
57,764FollowersFollow

కొన్ని నెలల క్రితం హైద్రాబాద్‌లో ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఆ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారకరామరావు హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు మరో మరో మెగా ఫంక్షన్‌కి ఆయన ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనబోతున్నారు. ఈ నెల 18వ తేదీన హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అది. ఇదే వేడుకకు మరో ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరవుతుండడం గమనార్హం.

ఒకే వేదికపై కేటీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ కన్పిస్తే.. ఆ మూమెంట్‌పై ముందస్తుగా రాజకీయ ఊహాగానాలు రాకుండా వుంటాయా.? కేటీఆర్‌, తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ అధ్యక్షుడు. అయితే, ఈ కలయికను రాజకీయ కోణంలో చూడలేం. అయినాగానీ, కొంత రాజకీయ రచ్చకు అయితే ఆస్కారం లేకపోలేదు. ‘వినయ విధేయ రామ’ సమయంలో జనసేన జెండాలతో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు అలియాస్‌ జనసైనికులు హల్‌చల్‌ చేసిన విషయం విదితమే.

Also Read: మళ్ళీ సినిమాల్లోకి పవన్‌ కళ్యాణ్‌: ఏది నిజం.?

వారిని చూసి కేటీఆర్‌, ఆచి తూచి మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి వివాదాలకూ ఆస్కారమివ్వలేదు. అది ఆయన హుందాతనం. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలో కూడా అదే హుందాతనం ఇటు కేటీఆర్‌, అటు పవన్‌ పాటిస్తారన్నది నిర్వివాదాంశం. ఎలాంటి వివాదాలకూ ఆస్కారమివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నారట. ఎల్బీ స్టేడియంలోకి పార్టీల జెండాలు రాకుండా చూడాలని నిర్వాహకులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్ర. ఇది ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాల్సిన చరిత్ర. నిజానికి, కర్నూలులో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చేయాలనుకున్నా, కొన్ని కారణాలతో అది హైద్రాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యింది. అక్టోబర్‌ 2న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.

5 COMMENTS

సినిమా

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

Jr.Ntr: రాష్ట్ర రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ..! అభిమానుల సంఘం స్పష్టత

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్, రాజకీయవర్గాలు, ఇండస్ట్రీలోనూ ఆసక్తి...

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ ఫైనల్‌ టచ్‌.. అమెరికాలో స్క్రిప్ట్‌...

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా గురించి ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ దాదాపు ఖరారైందని,...

రాజకీయం

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

చింతూరు అడవుల్లో డ్రోన్లతో సీడ్ బాల్స్.. ఏపీలో తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్...

ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, పవన్...

సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాదం కేసు.. సీసీటీవీతో వెలుగులోకి కొత్త నిజాలు?

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు నమోదైన కేసుపై పలు ప్రశ్నలు...

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

ఎక్కువ చదివినవి

S.Janaki-Trisha: త్రిష సినిమాలో ఎస్.జానకి.. వైరల్ అవుతున్న వీడియో

S.Janaki-Trisha: తమిళంలో హిట్టవడమే కాదు.. ఓ క్లాసికల్ మూవీగా నిలిచిన సినిమా ‘96’. విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ఈ ప్రేమకథ 2018లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించడమే కాదు.. ఎందరి మనసుల్లోనో ఉన్న...

తెలంగాణలో జనసేన ఫోకస్.. 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు!

తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ...

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం.. ప్రజల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు

జనసేన పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మృతి...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...