జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్ టూ లీడర్” కార్యక్రమాన్ని అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పార్టీ కోసం పనిచేసిన నాయకులు, వీర మహిళలు, సాధక్ల నుంచి వ్యక్తిగత వివరాలు, పార్టీకి చేసిన సేవల వివరాలను స్వీకరించనున్నారు.
క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక
By Sree
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...
హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....
బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...
పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్టెండెడ్ కట్
ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...
Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...
రాజకీయం
సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...
తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం
కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...
డీఎస్సీ వివాదం.. లోకేశ్ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...
పైకి సింగిల్ సింహం… లోపల డబుల్ గేమ్?
రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...
వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు
ఏపీలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...
ఎక్కువ చదివినవి
విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడారు: సీఎం చంద్రబాబు
తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే ప్రారంభమైందని, ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయ్యాయని...
Peddi: స్పందించిన అల్లు అర్జున్.. పెద్ది గురించి ఏమన్నాడంటే?
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ, ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా తన స్పందన తెలియజేశారు. సినిమా విడుదలై కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్ది...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం.. బాధితులను పరామర్శించనున్న నారా లోకేష్
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో కార్మికులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన...
మాతృత్వానికి కొత్త అర్థం చెప్పిన జ్వాలా గుత్తా.. 60 లీటర్ల తల్లి పాలు విరాళం
భారత బ్యాడ్మింటన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జ్వాలా గుత్తా, ఈసారి క్రీడల కారణంగా కాదు.. తన మానవతా దృక్పథంతో వార్తల్లో నిలిచారు. తల్లిగా మారిన తర్వాత ఆమె తీసుకున్న ఒక నిర్ణయం...
పరామర్శకు వెళ్లిన లోకేష్.. ఆస్పత్రి వద్ద రాజకీయ వివాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు ప్రస్తుతం...
