Switch to English

Pawan Kalyan: ‘వారిద్దరి వర్క్ ఇష్టం..’ తమిళ దర్శకులపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: తమిళ సినిమాల్లో తనకు ఇష్టమైన దర్శకులు, నటుల గురించి తమిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. తనకు మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమని అన్నారు. ఆయన సినిమా తీసే విధానం, టేకింగ్ అద్భుతమని కొనియాడారు. ప్రస్తుత జనరేషన్లో లోకేశ్ కనగరాజ్ పనితీరు నచ్చిందని అన్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలు నచ్చాయని అన్నారు. ఎస్.జె.సూర్య, కరుణాకరణ్ కూడా ఇష్టం.

కమెడియన్ యోగిబాబు తనకు నచ్చిన నటుడని అన్నారు. ఇటివల ఓ సినిమాలో సర్పంచ్ గా నటించి ఎంతగానో నవ్వించారని అన్నారు. పవన్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ తో పవన్ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు.. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి లడ్డూ విషయంలో నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమణ చేయనున్నారు.

సినిమా

మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో ఒక భారీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో హాలీవుడ్ రేంజ్...

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

“విమాన విషాదం: 269 మంది మృతి, ఒక్కరే క్షేమంగా”

విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI171) నిన్న మధ్యాహ్నం  30 సెకన్లలోనే కూలిపోయింది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ డాక్టర్స్ హాస్టల్ (బీజే మెడికల్ కాలేజీ) మీద పడడంతో పెద్ద...

మహారాణికి స్వాగతం.. అల్లు అర్జున్-అట్లీ మూవీలో దీపిక..

అంతా అనుకున్నట్టే దీపిక కన్ఫర్మ్ అయిపోయింది. అల్లు అర్జున్-అట్లీ మూవీలో దీపికను తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచి ఈ మూవీ చాలా హైప్ పెంచేస్తోంది. మూవీ అనౌన్స్ మెంట్ నుంచి చాలా...

గడచిన ఏడాదిలో వైఎస్ జగన్ ఏం సాధించినట్లు.?

కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్ళు సమయం ఇస్తాం.. కాదు కాదు, ఏడాది సమయం ఇస్తాం.. అని ఓడిన రాజకీయ పార్టీలు, గెలిచిన రాజకీయ పార్టీల గురించి చెబుతుండడం చూస్తుంటాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి,...

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

రాజధాని ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నగరంలోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు, కొమ్మినేని శ్రీనివాసరావును...

సంకర తెగ: వైసీపీ వర్సెస్ అమరావతి.!

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి అంటే, ఎందుకంత అసహ్యం.? నో డౌట్, వైసీపీ గత కొన్నేళ్ళుగా అమరావతిపై అసహ్యం పెంచుకుంటూనే పోతోంది. కారణాలేంటి.? అన్నది వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో...